
నెల్లూరు జిల్లాలో పట్టపగలు జరిగిన బంగారం చోరీ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సూళ్లూరుపేటలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో ఒక దుండగుడు పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. కస్టమర్ మాదిరిగా షాపులోకి ప్రవేశించిన సదరు వ్యక్తి, చాలా బంగారు ఆభరణాలను చూపించమని యజమానిని కోరాడు. కొనుగోలు చేస్తానంటూ నమ్మబలికి, పదేపదే రేట్ల గురించి అడుగుతూ యజమానిని గందరగోళంలో పడేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా హిట్ లిస్ట్ లో ఎవరున్నారు? వాళ్ళ ఆచూకీ చెప్తే కోటి డాలర్ల రివార్డ్
క్షణక్షణం నరకం! క్షిపణుల మధ్య భారత నావికులు..
Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..
Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

