Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG 3rd Test:భారత్, ఇంగ్లాండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి

13 July 2025

ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. BRS, కాంగ్రెస్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు

13 July 2025

ఓర్నాయనో.. పసుపు ఎక్కువగా తీసుకుంటే ఆ పార్ట్ దెబ్బతింటుందంట..

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Atchuthapuram Blast : రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్!
ఆంధ్రప్రదేశ్

Atchuthapuram Blast : రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్!

.By .21 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Atchuthapuram Blast : రియాక్టర్ పేలుడుతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా, మరో 50మందికి పైగా గాయపడ్డారు. రియాక్టర్ పేలిన భవన శిథిలాల కింద పలు మృతదేహాలున్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. శిథిలాలు తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగతో అంతా చీకటిగా మారింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

ప్రమాదంలో గాయపడిన వారిని అత్యావసర చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెద్యులు వెల్లడించారు.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. BRS, కాంగ్రెస్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు

13 July 2025

Konaseema Retired Teacher 15 Lakh Current Bill,షాకిచ్చిన అధికారులు.. రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు.. – ambedkar konaseema district retired teacher get rs 15 14 lakh electricity bill for month

13 July 2025

1 Kg Gold 3 Kg Silver Robbery Visakha 3 Kg Silver,విశాఖపట్నం: నెల రోజుల్లో పెళ్లి.. కిలో బంగారం.. 3 కిలోల వెండి.. రూ.20 లక్షలు చోరీ – massive robbery in visakhapatnam 1 kg gold and 3 kg silver and rs 20 lakh robbed

13 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs ENG 3rd Test:భారత్, ఇంగ్లాండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి

13 July 2025

IND vs ENG 3rd Test: భారత క్రికెట్ జట్టు చరిత్రలో మూడోసారి మాత్రమే ఒక టెస్ట్ మ్యాచ్ మొదటి…

ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. BRS, కాంగ్రెస్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు

13 July 2025

ఓర్నాయనో.. పసుపు ఎక్కువగా తీసుకుంటే ఆ పార్ట్ దెబ్బతింటుందంట..

13 July 2025

Tollywood: సొంతూరులో 2 కోట్లతో ఆస్పత్రి కట్టించిన టాలీవుడ్ హీరో.. బయటకు చెప్పుకోని గొప్ప మనసు.. ఎవరో తెలుసా?

13 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs ENG 3rd Test:భారత్, ఇంగ్లాండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి

13 July 2025

ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. BRS, కాంగ్రెస్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు

13 July 2025

ఓర్నాయనో.. పసుపు ఎక్కువగా తీసుకుంటే ఆ పార్ట్ దెబ్బతింటుందంట..

13 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.