Browsing: ఆంధ్రప్రదేశ్

TDP chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. నిన్న డీఎస్పీ…

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి…

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు కార్మికులు మృతిచెందారు.. 14…

ఏలూరు, ఆగస్ట్ 21: ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఎక్కడ చూసినా జోరుగా శుభకార్యాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసానికి ముందు మూడు నెలలు వివాహాలకు మంచి ముహూర్తాలు లేవు.…

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారుల నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని ఓ బాబుని చంపేసింది.. మరో బాబుని చావుకు దగ్గర చేసింది.. కావాలంటే ఈ సీన్ చూడండి.. ఒక్కసారిగా…

ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ అర్చకులు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఉత్తరాంధ్రవాసులకు ఒక…

పేదవారికి ఏదైనా రోగం వచ్చిందంటే ఆశగా చూసేది ప్రభుత్వ ఆసుపత్రి వైపే.. అయితే సర్కార్‌ దవాఖానా జనాన్ని వ్యాధి కంటే ఎక్కువగా భయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లే కంటే…

కల్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం టెన్షన్ రేపింది.  ఓ వ్యక్తి అగ్గిపుల్ల రాజేసి..  బీడీ ముట్టించుకుని.. కింద పడేయడంతో ఈ ఘోరం జరిగింది.అతడు విసిరేసిన అగ్గిపుల్ల రోడ్డుపై పడిన…

బద్వేలువిద్యార్థులు పరిశోధనా దృక్పథాలను మెరుగుపరచి ప్రయోగాల్లో రాణించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఏర్పాటు చేయడం జరిగిందని డీఈఓ శివప్రకాష్ రెడ్డి మంగళవారం డీఈఓ కార్యాలయంలో…

శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం(ఆగస్ట్ 20) రాత్రి నంధ్యాల జిల్లా శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీటికి…