Browsing: ఆంధ్రప్రదేశ్

గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ.. కేటుగాళ్లు ‘పుష్ప’ క్రియేటివిటీని చూపిస్తూ.. రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అయితే పోలీసులు…

Anakapalle Pharma Blast: అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో 18 మంది మృతిచెందగా.. దాదాపు…

అమరావతి, ఆగస్టు 22: దేశవ్యాప్తంగా భారీగా నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. మొత్తం 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లు యూజీసీ తన ప్రకటనలో వెల్లడించింది. వాటిలో…

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో 18 మంది మృతిచెందగా.. దాదాపు…

వర్షాకాలం ప్రారంభమైంది. దోమల దండ యాత్ర మొదలైంది. దోమల వ్యాప్తితో మొదలయ్యే అనేక రోగాలు పట్టణ, పల్లె ప్రాంతాలను గడగడలాడిస్తన్నాయి. డెంగ్యూ, మలేరియా వ్యాధులతో మంచం పట్టే…

TDP chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. నిన్న డీఎస్పీ…

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి…

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు కార్మికులు మృతిచెందారు.. 14…

ఏలూరు, ఆగస్ట్ 21: ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఎక్కడ చూసినా జోరుగా శుభకార్యాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసానికి ముందు మూడు నెలలు వివాహాలకు మంచి ముహూర్తాలు లేవు.…

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారుల నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని ఓ బాబుని చంపేసింది.. మరో బాబుని చావుకు దగ్గర చేసింది.. కావాలంటే ఈ సీన్ చూడండి.. ఒక్కసారిగా…