Browsing: ఆంధ్రప్రదేశ్

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు మహిళలను…

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది.. ఈ క్రమంలో.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు…

శ్రీశైలం జలాశయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా శ్రీశైలం నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేశారు.…

రుతుపవనాలు విస్తరించినా.. వరుణ దేవుడు కరుణించడం లేదు.. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.. వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్…

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గతంలో…

రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీసులు, పీఎస్‌ కమీషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాలలో ప్రధాన రహదారుల…

Authored by: తిరుమల బాబు|Samayam Telugu•8 Jul 2025, 2:03 pmదివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ…

మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. వందకు నాలుగు రూపాయల వడ్డీ చొప్పున చెల్లిస్తూ వచ్చారు. కొంతకాలం తర్వాత వడ్డీ కట్టలేకపోయారు. దీంతో వడ్డీ వ్యాపారి…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి నిర్వహించేందుకు శ్రీశైలం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయన, భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం…

తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు టిటిడి పుస్తక ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం చేయనుంది.…