Browsing: తాజా వార్తలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. కొన్ని రోజులుగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. సామజవరగమన సినిమాతో…

విజయనగరం జిల్లాలో దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ హత్య కేసును చేధించారు పోలీసులు. బొబ్బిలి మండలం ముగడ కాలనీలో ఈ నెల 11 న జరిగిన…

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 3 పెద్ద ఆర్థిక సంస్థలపై భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) సహా పలు మార్గదర్శకాలను…

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు…

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ ఏ3ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తక్కువ…

సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ పిల్లలు ఇప్పుడు నటీనటులుగా రాణిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాక్ టూ…

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో ఫుల్…

నాగ్‌పూర్‌, ఆగస్టు 18: రీల్స్‌ మోజులో యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఫేమస్‌ అయ్యేందుకో, సరదా కోసమో ఈ మధ్య కొందరు ప్రమాదకర రీతిలో స్టంట్‌లు…

కాకినాడ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు నయామోసానికి తెర లేపారు. జనాలను మభ్యపెట్టి చాకచక్యంగా వారివద్దనుంచి సెల్‌ ఫోన్లు కొట్టేస్తున్నారు. ప్రమాదంలో పడినట్టు సీన్‌ క్రియేట్‌ చేసి…

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్…