Browsing: జాతీయం

దుబాయ్‌లో ఓ పాకిస్థానీ యువకుడి చేతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వారు పనిచేస్తున్న బేకరీలోనే అతి దారుణంగా నరికి చంపాడు. ఈ…

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఈడీ షాకిచ్చింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలపై ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ…

హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇది. ఒక మహిళ తన ప్రియుడు తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో అతన్ని తీవ్రంగా కొట్టింది. బాధితుడు…

మహిళ అనే కనికరం ఏమాత్రం లేదు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే అమానుషంగా దాడి చేశారు. ఒంటరి మహిళను చేసి ఏకంగా ఆరుగురు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అది…

రక్తదానం మహాదానం అంటారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుంది. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పోలుస్తారు. ఇప్పటి వరకు మనం మనుషులు రక్త దానం చేయడం గురించే…

దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 2 మూతపడింది.. టెర్మినల్ 2…. ఇతర రెండు టెర్మినల్స్ (టీ1, టీ3) తో పోలిస్తే నాణ్యత ప్రమాణాల్లో వెనుకబడి ఉందని ప్రయాణీకుల…

లక్నో, ఏప్రిల్ 15:  ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో 2012లో ఓ దొంగతనం జరిగింది. నిందితుడు రాజ్‌ కుమార్‌ అలియాస్‌ పప్పుకి నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను జారీ చేశారు.…

తమిళనాడు దిండుక్కల్‌ జిల్లాలోని చిన్నాళంపట్టి గ్రామానికి చెందిన మధు మంజరి ఓ ఆర్కిటెక్ట్‌..ఆమె కూడా అందరిలానే సిటీలో జాబ్‌ చేస్తూ పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్‌హౌజ్‌లను డిజైన్‌…

బంగారం ధరలు రోజురోజుకీ మారుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో గందరగోళం నెలకొంటుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా…

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్‌బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పైఅంతస్తు వరకు మొత్తం పొగ, మంటలు వ్యాపించాయి. రోగులు, వారి సహాయకులు…