Browsing: జాతీయం

అజిత్ పవార్ మరణం తరువాత, ఆయన భార్య సునేత్రా పవార్ శనివారం (జనవరి 31) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సునేత్రా పవార్ కు…

కర్నాటక గడగ్ జిల్లా లక్కుండిలో జరుగుతున్న తవ్వకాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాదాపు ప్రతిరోజూ కొత్త పురాతన అవశేషాలు బయటపడుతున్నాయి. శుక్రవారం 13వ రోజు తవ్వకం పనులు…

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం రోజున 2026 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌ను సామాన్యుల నుండి వ్యాపార వర్గాల వరకు అందరూ నిశితంగా…

బెంగళూరులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగ జంటను పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు జిల్లా చిక్కేరూరుకు చెందిన గాయత్రి, శ్రీకాంత్‌ భార్యాభర్తలు. బెంగళూరులోని కమ్మసాండ్రలో నివాసం…

మధ్యప్రదేశ్ లో సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండోర్ లోని MIG పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చారు. హత్య…

Bank Strike: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI)…

కర్ణాటకలో అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు లోకాయుక్త పోలీసులు దూకుడు పెంచారు. చిట్ ఫండ్ కేసులో నిందితులకు సహకరించేందుకు ఏకంగా రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేసిన…

School Holidays: ఫిబ్రవరి నెల విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో దేశంలోని అనేక ప్రాంతాలలో బోర్డు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు…

బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం కో-పైలట్ శాంభవి పాఠక్ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల శాంభవి…

మోమో ఆహార పదార్థాల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగిందంటే..…