Browsing: జాతీయం

దేశవ్యాప్తంగా శనివారం ఉదయం UPI సేవల్లో ఒక ప్రధాన సాంకేతిక సమస్య తలెత్తింది. దీని వలన వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఈ ఆకస్మిక…

పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఉదయ్‌ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య చనిపోవడంతో…

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVM) హ్యాక్ చేయడం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయవచ్చన్న వాదనలపై భారత ఎన్నికల సంఘం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలపై అమెరికా…

రాష్ట్ర శాసనసభల నుంచి గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలపరిమితిలోకా నిర్ణయం…

ఒడిశాలోని సుందర్ గఢ్, నబరంగ్ పూర్, కియోంఝర్, డియోగఢ్ జిల్లాలలో పసిడి నిక్షేపాలను గుర్తించారు. బౌధ్, మల్కాన్ గిరి, సంబల్ పూర్ జిల్లాలలో కూడా అన్వేషణ కొనసాగుతోంది.…

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. భద్రతా దళాలు ఇప్పటివరకు నిర్వహించిన ఆరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ…

హర్యానాలోని సోనిపట్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక విద్యార్థి ఒక అమ్మాయిని సూట్‌కేస్‌లో బాలుర హాస్టల్‌లోకి తీసుకురావడానికి…

గత కొన్నేళ్లుగా భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వందే భారత్, హై స్పీడ్ రైల్, మెట్రో వంటి అత్యాధునిక రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలపైకి…

హైదరాబాద్, ఏప్రిల్ 11: నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆకరి నిమిషంలో రిజర్వేషన్‌ సీట్ల కోసం ప్రయత్నించేవారు తత్కాల్‌ ద్వారా అప్పటి…

మెట్రోరైల్‌ స్టేషన్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులదే కాదు, మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులది కూడా. ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్‌లో పూటుగా తాగిన వ్యక్తి వాంతి చేసుకున్న…