Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఐడీఎఫ్ చేతుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

18 March 2026

ఐపీఎల్ 2026లో తుస్సుమంటే.. ఈ నలుగురి తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ.. ఇకపై నో ఎంట్రీ బోర్డే?

18 March 2026

Airbag Scooter: కార్లకే కాదండోయ్‌.. ఇక స్కూటర్లకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లు!

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nadendla Manohar Janasena,అదంతా మూర్ఖుల పని.. సోషల్ మీడియా ప్రచారంపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు – ap minister nadendla manohar on social media news against janasena and pawan kalyan
ఆంధ్రప్రదేశ్

Nadendla Manohar Janasena,అదంతా మూర్ఖుల పని.. సోషల్ మీడియా ప్రచారంపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు – ap minister nadendla manohar on social media news against janasena and pawan kalyan

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nadendla Manohar Janasena,అదంతా మూర్ఖుల పని.. సోషల్ మీడియా ప్రచారంపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు – ap minister nadendla manohar on social media news against janasena and pawan kalyan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సోషల్ మీడియాలో జనసేన పార్టీపై, కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొంతమంది మూర్ఖులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ర్పచారాలను జనసేన శ్రేణులు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఏరోజూ పదవుల కోసం ఆలోచించలేదన్న నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర ప్రజల బాగుకోసమే ఆయన ఆలోచిస్తారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ ఆలోచనలు, చంద్రబాబు విజన్ అవసరమని అభిప్రాయపడ్డారు.

Samayam Teluguఅదంతా మూర్ఖుల పని.. సోషల్ మీడియా ప్రచారంపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
అదంతా మూర్ఖుల పని.. సోషల్ మీడియా ప్రచారంపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలనే పవన్ కల్యాణ్‌పైనా, జనసేనపైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో సొంత నిధులతో ప్రజలకు భరోసాగా నిలిచారన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, చంద్రబాబు విజన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అధ:పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు ఏ విధంగా నష్టపోతారనే దానికి వైసీపీ పాలనే నిదర్శనమన్నారు. జనసేన ప్రస్థానంలో ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప ఏరోజూ రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని గుర్తించే ప్రజలు కూటమిని గెలిపించారని తెలిపారు.

ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారన్న నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ ఏనాడూ పదవుల కోసం ఆలోచించలేదని, పదవుల గురించి మాట్లాడలేదన్నారు. ధైర్యంగా ప్రజల కోసం నిలబడాలని.. పార్టీ కోసం పని చేయాలని, అప్పుడు పదవులే మన దగ్గరకు వస్తాయనేది పవన్ సిద్ధాంతమని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కొంత మంది మూర్ఖులు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని.. పదవి వస్తేనే పని చేస్తామని పవన్ కళ్యాణ్ ఏనాడు చెప్పలేదన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తల కుటుంబాలకు జనసేన అండగా నిలిచిందని.. రాజకీయాల్లో మార్పు కోసం నిజాయితీగా, నిబద్ధతతో పని చేసిందని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారు అది గుర్తుంచుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి కూటమికి పిలుపునిచ్చిన సంగతిని గుర్తుచేసిన నాదెండ్ల మనోహర్.. అరోజు ఎలాంటి రాజకీయ లబ్ది కోసమూ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదన్నారు. మా బలం ఏంటి? మీ బలం ఏంటి? అని మాట్లాడలేదని.. రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నిలబడ్డారని మనోహర్ వివరించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

18 March 2026

Rain Today,AP Rains: ఈ జిల్లాల్లో 3 గంటల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ – apsdma weather forecast heavy rains in several districts of andhra pradesh in next 3 hours

18 March 2026

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఐడీఎఫ్ చేతుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

18 March 2026

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను ఐడీఎఫ్ హతమార్చిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బుధవారం (మార్చి 18, 2026) ప్రకటించారు.…

ఐపీఎల్ 2026లో తుస్సుమంటే.. ఈ నలుగురి తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ.. ఇకపై నో ఎంట్రీ బోర్డే?

18 March 2026

Airbag Scooter: కార్లకే కాదండోయ్‌.. ఇక స్కూటర్లకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లు!

18 March 2026

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఐడీఎఫ్ చేతుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

18 March 2026

ఐపీఎల్ 2026లో తుస్సుమంటే.. ఈ నలుగురి తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ.. ఇకపై నో ఎంట్రీ బోర్డే?

18 March 2026

Airbag Scooter: కార్లకే కాదండోయ్‌.. ఇక స్కూటర్లకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లు!

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.