Browsing: ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా 13వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో…

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడినవారు కేజీహెచ్‌, మెడికవర్‌, ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 32 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.…

అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడుతున్న మహిళ గుట్టురట్టైంది. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కు నెట్టారు. పొదుపు పేరుతో కొంత మందిని,…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కల్వకొలను వీధిలోని కనకదుర్గమ్మ వేపచెట్టు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవాలను తరతరాలుగా…

ఆంధ్రప్రదేశ్ & యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణము లో నైరుతి, పడమటి దిశగా గాలులు వీస్తున్నాయి. ఇకా ఆంధ్రాపై రుతుపవనాల ప్రభావం కూడా బాగా ఉంది.…

రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రోజుకో కొత్త రూటును వెతుక్కుంటున్నారు. పుష్ప సినిమా సీన్స్ తలదన్నే రీతిలో ముందుకుసాగుతున్నారు. టెంపుల్ సిటీలో గంజా విక్రయాలపై కొరడా జులిపిస్తున్న పోలీసులు…

తిరుమల వెంకన్న.. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. అంతటి అలంకార ప్రియుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. ఆయన వద్దకు మహారాష్ట్రకు చెందిన…

తన ఎంపీ సీట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సప్తగిరి. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేష్‌ను కూడా…

నంద్యాల, ఆగస్టు 23: అన్నమయ్య జిల్లా పీలేరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. గత నెల 23న పీలేరు ప్రాంతంలో పలు దోపిడీలకు…

కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే.. ప్రాణాలను పణంగా పెట్టాలా? జరుగుతున్న ప్రమాదాలను చూసి సగటు మనిషికి కలుగుతున్న అభిప్రాయం ఇది. ఎందుకంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన…