Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కాలి వేళ్ల మధ్య గ్యాప్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తుందో తెలుసా..? ఈ రహస్యాలు తెలిస్తే..

14 April 2026

Adani Green Energy: AGELకు అత్యున్నత కేర్ ఎడ్జ్ ఈఎస్‌జీ రేటింగ్ గుర్తింపు | Adani Green Energy Achieves India Highest CareEdge ESG Score

14 April 2026

Mahesh Babu: మహేష్ బాబు లాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బిల్డింగ్ పై నుంచి దూకేశాడు..

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»150 నాటి దేవతా విగ్రహం చోరీ చేసిన దొంగ.. నా కొద్దు బాబోయ్ అంటూ తిరిగి ఇచ్చేశాడు..! ఎందుకో తెలుసా..?
జాతీయం

150 నాటి దేవతా విగ్రహం చోరీ చేసిన దొంగ.. నా కొద్దు బాబోయ్ అంటూ తిరిగి ఇచ్చేశాడు..! ఎందుకో తెలుసా..?

.By .4 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
150 నాటి దేవతా విగ్రహం చోరీ చేసిన దొంగ.. నా కొద్దు బాబోయ్ అంటూ తిరిగి ఇచ్చేశాడు..! ఎందుకో తెలుసా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఒక ఆలయంలోని వందేళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం వారం రోజుల క్రితం చోరీకి గురైంది. విగ్రహం చోరీ ఘటనపై ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 150 ఏళ్ల నాటి రాధా-కృష్ణ విగ్రహం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలో చోరీకి గురైన పురాతన విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాడు సదరు దొంగ. దాంతో పాటు క్షమాపణ లేఖను కూడా గుడిలో పెట్టి వెళ్లాడు. తాను చేసిన నేరానికి క్షమాపణలు కోరుతూ క్షమాపణ లేఖను ఆలయ గుమ్మం వద్ద వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. సెప్టెంబర్ 23న నవాబ్‌గంజ్‌లోని రామ్ జానకి ఆలయంలో వందేళ్ల నాటి అష్టధాతువు రాధా కృష్ణ విగ్రహం చోరీ అయ్యింది. ఓ దొంగ గుడి తలుపు తాళం పగులగొట్టి రాధా-కృష్ణుల విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే వారం రోజులు గడిచినా పోలీసులు ఆ విగ్రహాన్ని గుర్తించలేకపోయారు. కాగా, పురాతన దేవతా విగ్రహం దొంగతనం పట్ల ఆలయ పూజారి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విగ్రహం కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. ఈ క్రమంలోనే ఊహించని విదంగా చోరీకి గురైన విగ్రహం దొరికింది.

ఆలయం దొంగతనం జరిగిన వారం రోజుల తర్వాత జాతీయ రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూట ఒకటి కనిపించింది. అది చూసిన స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా అందులో చోరీకి గురైన విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు. విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరుతూ లేఖలో ఇలా రాశాడు..

ఇవి కూడా చదవండి

‘అయ్యా పూజారి నేను పెద్ద తప్పు చేశాను. నా అజ్ఞానం కారణంగా గౌఘాట్ నుంచి రాధా కృష్ణ విగ్రహాన్ని దొంగిలించాను. అప్పటి నుంచి నాకు చెడు కలలు వస్తున్నాయి. నా కుమారుడి ఆరోగ్యం కూడా క్షిణించింది. కొంత డబ్బు కోసం నేను నిజంగా తప్పు చేశాను. క్షమించమని కోరుతూ విగ్రహాన్ని తిరిగి ఇస్తున్నా. నన్ను, నా పిల్లలను క్షమించమని పూజారిని వేడుకుంటున్నా. విగ్రహాన్ని గుడిలో తిరిగి ఉంచాలని కోరుతున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో పూజారి ఆ విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..

14 April 2026

Video: ఇది అద్భుతం కాక ఇంకేంటీ.. దేవుడి సాక్షిగా గుండెల్ని హత్తుకునే ఘటన.. వీడియో వైరల్..

14 April 2026

భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!

12 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కాలి వేళ్ల మధ్య గ్యాప్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తుందో తెలుసా..? ఈ రహస్యాలు తెలిస్తే..

14 April 2026

సాధారణంగా మనం ముఖం, అరచేతులను చూసి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాం. కానీ మన పాదాల ఆకారం, వేళ్ల మధ్య…

Adani Green Energy: AGELకు అత్యున్నత కేర్ ఎడ్జ్ ఈఎస్‌జీ రేటింగ్ గుర్తింపు | Adani Green Energy Achieves India Highest CareEdge ESG Score

14 April 2026

Mahesh Babu: మహేష్ బాబు లాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బిల్డింగ్ పై నుంచి దూకేశాడు..

14 April 2026

కొత్తగా పెళ్లైన కర్ణాటక జంట చీకటి వ్యాపారం.. డబ్బుల కోసం కక్కుర్తిపడి, విజయనగరం పోలీసులకు అడ్డంగా బుక్ – karnataka newly married couple arrested in vizianagaram in ganja case

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కాలి వేళ్ల మధ్య గ్యాప్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తుందో తెలుసా..? ఈ రహస్యాలు తెలిస్తే..

14 April 2026

Adani Green Energy: AGELకు అత్యున్నత కేర్ ఎడ్జ్ ఈఎస్‌జీ రేటింగ్ గుర్తింపు | Adani Green Energy Achieves India Highest CareEdge ESG Score

14 April 2026

Mahesh Babu: మహేష్ బాబు లాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బిల్డింగ్ పై నుంచి దూకేశాడు..

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.