Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh Yusuf Afridi Shot Dead in Khyber Pakhtunkhwa LashkareTaiba

26 April 2026

ఈ దేశాల్లో ఒక్క చెట్టు కూడా ఉండదు.. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసా..?

26 April 2026

Hyderabad: చేపలు పట్టేందుకని చెరువుకు వెళ్లారు.. నీటిలో దిగిన కాసేపటికే ఊహించని ప్రమాదం..

26 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం రియాక్షన్.. అందువల్లే సమస్యలు..
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం రియాక్షన్.. అందువల్లే సమస్యలు..

.By .26 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం రియాక్షన్.. అందువల్లే సమస్యలు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం రియాక్షన్.. అందువల్లే సమస్యలు..

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, బంకుల్లో పెట్రోల్ నిల్వలు సరిపోయేంతగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, అందుకే పెట్రోల్ బంక్‌లు మూసివేశారనే వార్తలపై స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన సరఫరాలో లోపాలు, సమస్య కారణంగానే కొన్ని ప్రాంతాల్లో బంక్‌లు మూతపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇంధనానికి మాత్రం ఎలాంటి కొరత లేదని, వాహనదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ స్టాక్‌కు సంబంధించి తాము ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని, సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై చర్యలు

అయితే వ్యాపారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలపై నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంధన సరఫరా చైన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు అవుట్ లెట్లను తనిఖీలు చేయాలని, ప్రైవేట్ అవుట్ లెట్, చమురు కంపెనీల డిపోలను చెక్ చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద గొడవలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులతో సమన్వయం చేసుకుని అధికారులు పనిచేయాలని సూచించారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల క్రమంలో వాహనదారులు బంక్‌ల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో బంకుల వద్ద రద్దీ పెరిగింది.

నిఘా పెంచాం..

ఇక పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా అధికారులు నిఘా పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అలా బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే కొన్నిచోట్ల ఇంధనాన్ని డ్రమ్ముల్లో నింపుకుంటున్నారు. దీంతో పెట్రోల్ బంక్‌ల నిర్వాహకులు పరిమితంగా అమ్మకాలు జరుపుతున్నారు. డ్రమ్ములు పట్టుకుని వచ్చేవారికి నిర్వాహకులు ఇవ్వడం లేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ttd Sv Balamandiram Admissions,టీటీడీ ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం.. దరఖాస్తు వివరాలివే.. – ttd invited applications for admissions into sv balamandiram for 2026 to 2027

26 April 2026

Elderly Woman Black Magic Sri Sathya Sai District,అర్ధరాత్రి పూట వచ్చిందెవరు, ఎవరామె? మడకశిరలో మిస్టరీగా మారిన వ్యవహారం.. – an elderly woman performed strange rituals in front of a shop at midnight in madakasira of sri sathya sai district

26 April 2026

చేపల కోసమని గెట్టు కట్టి నీటిని తోడుతున్నారు.. ఇంతలో అనూహ్య ఘటన..

26 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh Yusuf Afridi Shot Dead in Khyber Pakhtunkhwa LashkareTaiba

26 April 2026

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh…

ఈ దేశాల్లో ఒక్క చెట్టు కూడా ఉండదు.. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసా..?

26 April 2026

Hyderabad: చేపలు పట్టేందుకని చెరువుకు వెళ్లారు.. నీటిలో దిగిన కాసేపటికే ఊహించని ప్రమాదం..

26 April 2026

అప్పట్లో ముగ్గురు చిరంజీవుల సీన్లు ఎలా తీశారో తెలుసా..?

26 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ధురంధర్ ఎఫెక్ట్: పాక్ లో వరుసగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం.. తాజాగా | lashkar-e-Taiba Senior Commander Sheikh Yusuf Afridi Shot Dead in Khyber Pakhtunkhwa LashkareTaiba

26 April 2026

ఈ దేశాల్లో ఒక్క చెట్టు కూడా ఉండదు.. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసా..?

26 April 2026

Hyderabad: చేపలు పట్టేందుకని చెరువుకు వెళ్లారు.. నీటిలో దిగిన కాసేపటికే ఊహించని ప్రమాదం..

26 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.